ములుగు జిల్లా కేంద్రంలో నెలకొల్పిన బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు ప్రారంభించారు. ప్రజలకు సరైన ఆరోగ్యం అందివ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్, ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి,జిల్లా నాయకులు చింత నిప్పుల భిక్ష పతి,మాజీ వార్డు సభ్యులు ఓం ప్రకాష్, కుతుబుద్దిన్, లింగన్న, గందే మధు,గంధం యుగంధర్,రమేష్, మర్రి అంకుసు లింగయ్య, గాదె రాజు,ప్రకాష్, వీరాస్వామి, అనుముల సురేష్, జయరాం రఘు, నద్దునురి రమేష్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చాక్రపు రాజు, మేడం రమణ కర్ తదితరులు పాల్గొన్నారు.