41.2 C
Hyderabad
May 4, 2024 17: 55 PM
Slider మహబూబ్ నగర్

యూత్ కాంగ్రెస్ నాయకుడికి రంగినేని పరామర్శ

#rangineni

అనారోగ్యంతో బాధపడుతున్న యూత్ కాంగ్రెస్ నాయకులు వలిపాషా ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డ్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు వలిపాషా నివసిస్తున్నారు. నేడు ఆయన ఇంటికి వెళ్లిన రంగినేని అభిలాష్ రావు పరామర్శించి, వారి యోగ క్షేమాలు తెలుసుకోని దైర్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములుకు పోలీసుల నివాళి

Sub Editor

రూల్సు పాటించని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS

విద్యుత్ పనులకు ఇన్సులేటెడ్ సాధనాలను ఉపయోగించాలి

Satyam NEWS

Leave a Comment