అనారోగ్యంతో బాధపడుతున్న యూత్ కాంగ్రెస్ నాయకులు వలిపాషా ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డ్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు వలిపాషా నివసిస్తున్నారు. నేడు ఆయన ఇంటికి వెళ్లిన రంగినేని అభిలాష్ రావు పరామర్శించి, వారి యోగ క్షేమాలు తెలుసుకోని దైర్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post