38.2 C
Hyderabad
May 3, 2024 22: 58 PM
Slider విజయనగరం

నడి రోడ్డు పై ట్రాఫిక్ డీఎస్పీ ,సీఐలతో.. ఎస్పీ..మాస్క్ పై అవేర్నస్…!

#corona mask

కరోనా సెకండ్ వేవ్..శర వేగంగా ప్రబలుతోంది.రోజుకు డబుల్ డిజిట్ నమోదవుతున్నా…పైకి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో…. జిల్లా ఎస్పీ రాజకుమారీ.. మళ్ళీ రంగంలో కి దిగారు. నేరుగా ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు‌ ,డీఎస్పీ మోహనరావు లతో కలిసి సాయంత్రం నగరంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద కరోనా పై అవగాహన నిర్వహించారు.

ఈ మేరకు.. ప్రతీ ఒక్కరికీ మాస్క్ ల అవగాహన కల్పింతడంతో పాటు.. మాస్క్ లేని వాళ్లకు స్వయంగా వాటిని పంపిణీ చేసారు.కరోనా సెకండ్ వేవ్ లో దాదాపు…15 కేసులు నమోదైనట్లు.. సమాచారం.

Related posts

రైల్వే ఉద్యోగి అప్రమత్తతో తప్పిన ఘోర ప్రమాదం…

Satyam NEWS

ఇంటి నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం సముచితం కాదు

Satyam NEWS

మానసిక వికలాంగురాలి పై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment