కరోనా సెకండ్ వేవ్..శర వేగంగా ప్రబలుతోంది.రోజుకు డబుల్ డిజిట్ నమోదవుతున్నా…పైకి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో…. జిల్లా ఎస్పీ రాజకుమారీ.. మళ్ళీ రంగంలో కి దిగారు. నేరుగా ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు ,డీఎస్పీ మోహనరావు లతో కలిసి సాయంత్రం నగరంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద కరోనా పై అవగాహన నిర్వహించారు.
ఈ మేరకు.. ప్రతీ ఒక్కరికీ మాస్క్ ల అవగాహన కల్పింతడంతో పాటు.. మాస్క్ లేని వాళ్లకు స్వయంగా వాటిని పంపిణీ చేసారు.కరోనా సెకండ్ వేవ్ లో దాదాపు…15 కేసులు నమోదైనట్లు.. సమాచారం.