27.7 C
Hyderabad
May 4, 2024 09: 54 AM
Slider కడప

పెరిగిన ఆర్టీసీ చార్జీలకు వామపక్షాలు నిరసన…

#cpikadapa

రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ గురువారం రాజంపేట డిపో మేనేజర్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో  సిపిఐ సిపిఎం  ఏరియా కార్యదర్శులు పి.మహేష్ సి.రవి కుమార్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా వారు పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలోసిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు ఎం శివరామకృష్ణ దేవరా సిఐటియు నాయకులు నరసింహ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు దినేష్ నారాయణ వెంకటేష్ మనోజ్ సుబ్బు హరి  వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెందుర్తి లో భారీగా పట్టుబడ్డ గంజాయి…

Bhavani

ఢిల్లీ తరహాలో సిపిఎస్ ను రద్దు చేయాలి

Satyam NEWS

కొట్టాయంలో రోటరీ క్లబ్ 3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్

Satyam NEWS

Leave a Comment