రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ గురువారం రాజంపేట డిపో మేనేజర్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ఏరియా కార్యదర్శులు పి.మహేష్ సి.రవి కుమార్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా వారు పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలోసిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు ఎం శివరామకృష్ణ దేవరా సిఐటియు నాయకులు నరసింహ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు దినేష్ నారాయణ వెంకటేష్ మనోజ్ సుబ్బు హరి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.