42.2 C
Hyderabad
May 3, 2024 16: 50 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ

#Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం 64,347 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,358 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Related posts

పీయస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS

విజయనగరం జిల్లా న్యాయ‌స్థానానికి కొత్త‌ భ‌వ‌న స‌ముదాయం

Satyam NEWS

ఏపి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్?

Satyam NEWS

Leave a Comment