28.7 C
Hyderabad
May 5, 2024 10: 50 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ

#Tirumala

తిరుమలలో వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 69,483 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,459 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Related posts

అసలే అధికార పార్టీ… అందులోనూ రౌడీ షీటర్…

Satyam NEWS

పోక్సో చట్టం కింద నిందితుడి కి 20 ఏళ్ల జైలు శిక్ష…!

Satyam NEWS

వికలాంగులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

Leave a Comment