75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో…ప్రభుత్వ శకటాల ప్రదర్శనతో పాటు…పోలీస్ డాగ్స్ పనితనం ఏంటో..సభికులకు చూపించారు…శాఖా సిబ్బంది. ఈ మేరకు వాఘ,లవ్లీ,జూలీ అను మూడు శునకాలు… పోలీస్ శాఖ లో ఏ విధంగా…ఎప్పుడు ఎలా పని చేస్తాయో…చూపించారు… డాగ్ స్క్వాడ్ సిబ్బంది. ఈ సందర్బంగా…ఆ మూడు శునకాలు..ఏఆర్ సిబ్బంది..మైక్ ద్వారా చెబుతున్న ఆజ్ఙలను.చెవులారా విని…అందుకు తగ్గట్టుగా…చేసి చూపించాయి. అలాగే పరేడ్ మైదానంలో…మంటలలో…దూకి…ప్రతికూల పరిస్థితులలో అటు ధనాన్ని.. మరోవైపు మనుషులను..ప్రధానంగా…పోలీస్ శాఖ పరిరక్షణలో వాళ్లు చెప్పిన విధంగా.. వాళ్లు ఇచ్చే శిక్షణ మాదిరిగా… పరేడ్ గ్రౌండ్ లో ఆ మూడు శునకాలు ప్రదర్శించాయి..దీంతో హేట్సాస్..ఏఆర్ పోలీస్ అని…కలెక్టర్,ఎస్పీలు కితాబు ఇచ్చారు.
previous post