విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ ఉన్నప్పటికి…ఆ గ్రౌండ్ లో జరుగుతున్న వేడుకలు మొత్తం…జిల్లా రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. దగ్గరుండీ…జిల్లా రెవిన్యూ అధికారి అనిత దగ్గరుండీ పర్యవేక్షించారు.ముందు రోజే…పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లన్నీ దగ్గరుండీ,స్వయంగా చూసారు..డీఆర్ఓ అనిత. ఇక 75వ రిపబ్లిక్ వేడుకలలో డీఆర్ఓ అనిత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కాగా ఈ 75వ రిపబ్లిక్ వేడుకలలో సరిగ్గా 09.03 నిమిషాలకు ముఖ్య అతిధి అయిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి,జెండా ఎగురవేయాల్సి ఉన్నా..మూడు నిమిషాలు ఆలస్యంగా జెండా ఎగుర వేసారు.ఆలాగే జెండే ఎగుర వేసిన వెంటనే డిప్యూటీ స్పీకర్,స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వెను వెంటనే ప్రాంగణం నుంచీ వెళ్లిపోయారు. అలాగే కలెక్టర్ ప్రసంగం అయిపోయిన తర్వాత గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం ఎంపీ బెల్లాన లు వచ్చారు.అలాగే సభావేదికపై కలెక్టర్, ఎస్పీ,జేసీ మయూరీ అశోక్, అడిషనల్ ట్రైనీ ఏఎస్పీ లు ఆసీనులు అయ్యారు. అక్కనే ప్రజాప్రతినిధుల వెనకాల..నగర మేయర్ విజయలక్ష్మి కూర్చున్నారు.పతాకావిష్కరణ అనంతరం…వేదికకు ఇరువైపుల వచ్చిన రెవిన్యూ,పోలీస్ అధికారులను..ఎస్పీ,కలెక్టర్..దగ్గరకు వెళ్లి..స్వాగతం పలికారు.అనంతరం.పరేడ్ మైదానంలో..సాంస్ర్కితక ప్రదర్శనలు…జరిగాయి. కొండ వెలగాడ,ఫోర్ట్ సిటీ స్కూల్,కస్తూరీబాపాఠశాల విద్యార్ధినీ, విద్యార్దులు..తమ నృత్య ప్రదర్శనలను దేశభక్తి పాటలతో ప్రదర్శించారు.
previous post
next post