33.2 C
Hyderabad
May 4, 2024 01: 37 AM
Slider జాతీయం

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇద్దర్ని అరెస్టు చేసిన ED

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ నాయర్, వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి లను ED అరెస్టు చేసింది. వారిద్దరినీ ఇంతకుముందు సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత విజయ్ నాయర్ బెయిల్ పై విచారణ జరగాల్సి ఉంది. మనీలాండరింగ్ కింద ఆమ్ ఆద్మీ పార్టీ నేత విజయ్ నాయర్, వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి లను ED నేడు అరెస్ట్ చేసింది. బెయిల్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ సారి ED అరెస్టు చూపడంతో వారు విడుదల అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి

Related posts

భరణం పేరుతో మహిళలను అవమానిస్తారా?

Satyam NEWS

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment