ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ నాయర్, వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి లను ED అరెస్టు చేసింది. వారిద్దరినీ ఇంతకుముందు సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత విజయ్ నాయర్ బెయిల్ పై విచారణ జరగాల్సి ఉంది. మనీలాండరింగ్ కింద ఆమ్ ఆద్మీ పార్టీ నేత విజయ్ నాయర్, వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి లను ED నేడు అరెస్ట్ చేసింది. బెయిల్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ సారి ED అరెస్టు చూపడంతో వారు విడుదల అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి
previous post