28.7 C
Hyderabad
May 5, 2024 10: 25 AM
Slider రంగారెడ్డి

దుప్పట్లు పంపిణీ చేసిన ఏకాంబరి దేవస్థానం ట్రస్ట్

anjeneyulu ci

తాండూరు పట్టణ సీఐ రవి కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సి ఐ రవికుమార్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు పేల్చి వాయు కాలుష్యం సృష్టించకుండా ఈ ట్రస్ట్ సభ్యులు టపాకాయల బదులుగా ఆ డబ్బులతో అనాథ‌లకు పేదవారికి దుప్పట్లు, మాస్కులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని, ముఖ్యంగా యువత వీరిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయాలని కొనియాడారు. సి ఐ రవికుమార్ మాట్లాడుతూ నాకు కూడా ఈ ఆలోచన ఉండేది డిసెంబర్లో నా తరపున పంపిణీ చేయాలనుకున్నాను నా కన్నా ముందుగానే యువత స్పందించడం పట్ల చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో లో ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Related posts

మనోధైర్యంతో ముందుకు సాగాలి

Satyam NEWS

టూరిస్ట్ స్పాట్: నల్లమల్ల ను పర్యాటక హబ్ గా మారుస్తాం

Satyam NEWS

Save my life: హుజూర్ నగర్ జైలు నుంచి ప్రధానికి లేఖ రాసిన జర్నలిస్టు రఘు

Satyam NEWS

Leave a Comment