39.2 C
Hyderabad
May 4, 2024 19: 33 PM
Slider ముఖ్యంశాలు

కంధమాల్ జిల్లా ఎన్ కౌంటర్ లో నలుగురి మృతి

#Encounter

ఒడిస్సాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా రాలేదు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఒడిస్సా కంధమాల్ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Related posts

సంక్రాంతికి వస్తున్న ఎంత మంచివాడవురా

Satyam NEWS

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment