29.7 C
Hyderabad
May 6, 2024 05: 02 AM
Slider మహబూబ్ నగర్

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

#yasminBhashaIAS

వనపర్తి  జిల్లాలో ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో మిషన్ భగీరథ పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గుంపు గట్టు,  పోచిగుట్ట, పీర్ల గుట్ట, కాసింనగర్ లో నిర్మించే వాటర్ ట్యాంక్ పనులు పూర్తి చేసి పరీక్షించడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

98.8 కిలోమీటర్ల పైప్లైన్ వేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో ఏజేసీ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ డీ. మహేశ్వరరెడ్డి చంద్రశేఖర్, సీనియర్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

15లోగా గచ్చిబౌలి స్టేడియంలో కరోనా ఆసుపత్రి సిద్ధం చేయండి

Satyam NEWS

సింగరేణి కార్మికులకు 32% బోనస్

Bhavani

విజయనగరంలో ఒకే రోజు ముగ్గురు సీఐల బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

Leave a Comment