హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. అక్కడకు సమీపంలోనే శివరాంపల్లి రైల్వే స్టేషన్ ఉన్నది. కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఈ భారీ పేలుడు శబ్దం రావడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఇల్లు ఫర్నిచర్ ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు ఒక చెత్త కుండీ నుంచి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
previous post