ఢిల్లీ కోర్టులో పేలుడు.. రంగంలోకి దిగిన పోలీసులు
ఢిల్లీలో పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగన పోలీసులు ల్యాప్టాప్ బ్యాటరీ పేలినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. కోర్టు...