34.7 C
Hyderabad
May 5, 2024 02: 37 AM
Slider రంగారెడ్డి

టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా కోశాధికారి అశోక్ కు సన్మానం

#journalist

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బెలిదే అశోక్ గుప్తాకు శనివారం కుషాయిగూడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ నెల 5వ తేదీన కుత్బుల్లాపూర్ సూరారంలోని బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో జరిగిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా ద్వితీయ మహాసభలలో ఈ మేరకు కోశాధికారిగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో అశోక్ గుప్తా మరెన్నో ఉన్నత బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెన్న చక్రపాణి గుప్తా, ప్రధాన కార్యదర్శి రేవెల్లి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి చంద్రగిరి తారకేశ్వర్ గుప్తా, ఉపాధ్యక్షులు రామిణి తిరుమలేష్ గుప్తా, రావికంటి ముత్యాలు గుప్తా, రాయల సంతోష్ గుప్తా, పెద్ది శ్రీనివాస్ గుప్తా, పబ్బా చంద్రశేఖర్ గుప్తా, తాటి శ్రీనివాస్ గుప్తా, ఏనిశెట్టి శ్రీనివాస్ గుప్తా, జూపూడి ప్రసాద్ గుప్తా, బాచెల్లి నవీన్ గుప్తా, ఏచూరి నాగేశ్వరరావు గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కరోనా స్పెషల్: వైభవంగా జరిగిన నిఖిల్ వివాహం

Satyam NEWS

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

Satyam NEWS

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం

Satyam NEWS

Leave a Comment