25.2 C
Hyderabad
May 8, 2024 08: 08 AM
Slider మహబూబ్ నగర్

తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం

#maldakal

జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన పల్లా తిమయ్య శెట్టి ఆధ్వర్యo లో  అన్నదానం ఏర్పాటు చేశారు  ఆలయ చైర్మన్ పట్వారీ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి,  అర్చకుల,  రవి ఆచారి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  వాల్మీకి పూజారులు తాటికుంట తిమ్మయ్య శెట్టి బ్యాంక్ నాగరాజు బాదామి శ్రీనివాసులు మద్దెలబండ నాగరాజు పద్మనాభయ్య గుబ్బ వెంకటేష్ శీను పెద్దోడ్డి హాన్మన్న &ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

జొన్నాడలో హిజ్రా దారుణ హత్య

Bhavani

తెలుగుదేశం పార్టీ నాయకుల హౌస్ అరెస్టు

Satyam NEWS

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment