ఉప్పల్ ప్రాంతంలోని మల్లాపూర్ చౌరస్తాలోని బయోడైవర్సిటీ పార్క్ లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టకు భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అరుంధతి సంఘం అధ్యక్షులు వై. మల్లేష్, బి ప్రకాష్, నల్ల బాలు, బొమ్మకు రమేష్ ,పి నరేందర్, మల్లాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్ల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, ఎండి రెహమాన్ ,సుదర్శన్ ,కొత్త మల్లారెడ్డి ,సూర్ణం రాజేశ్వర్ ,నరసింహ, రాజు ,బాల్ రాజు, రవి, లక్ష్మణ్, స్వామి, ప్రసాద్ ,విజయ్ ,రవి ,ఎల్లయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి