39.2 C
Hyderabad
April 28, 2024 11: 17 AM
Slider పశ్చిమగోదావరి

ఇద్దరు కానిస్టేబుళ్లు పై సస్పెన్షన్ వేటు

#police

అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్ళపై పశ్చిమగోదావరి ఎస్ పి వేటు వేశారు. ఏలూరు మూడవ టౌన్ పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. రామ్ ప్రసాద్, సతీష్ కుమార్ అనే ఈ ఇద్దరు కానుస్టేబుళ్ళ పై వచ్చిన అవినీతి అరోపణలను ఎస్ పి విచారణ చేయించారు. ఆరోపణలు రుజువైన నేపధ్యంలో జిల్లా ఎస్పీ రాహూల్ దేవ్ శర్మ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

పిచ్చి ముదిరింది: స్వాతంత్య్ర యోధుల పేరు కూడా హాంఫట్

Satyam NEWS

75 శాతం మంది పెద్దలకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి

Satyam NEWS

ఉపేంద్ర కంచర్ల హీరోగా పసలపూడి ఎస్.వి. చిత్రం  “అనగనగా కథలా”

Satyam NEWS

Leave a Comment