31.2 C
Hyderabad
February 11, 2025 20: 19 PM
Slider చిత్తూరు

చిత్తూరు జాతీయ రహదారిపై నలుగురి మృతి

chittor accedent

చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారని తెలిసింది. మృతులంతా కడప జిల్లా రాయచోటికి చెందిన వారుగా తెలుస్తోంది. కలకడ  మండలం, కెవిపల్లి మండలాల సరిహద్దులో  మహాల్ క్రాస్ సమీపంలో ఈ దారుణం జరిగింది. పీలేరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నది. దాంతో ప్రమాదం సంభవించి కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే నుజ్జునుజ్జు అయి మరణించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Related posts

ఎం.ఎస్.సీ.డీ కెమారాలతో విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం

Satyam NEWS

ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు సీఎం జ‌గ‌న్ పెద్ద పీట‌…!

Satyam NEWS

మహిళా ఉద్యోగిని వేధించిన పశ్చిమబెంగాల్ గవర్నర్

Satyam NEWS

Leave a Comment