28.7 C
Hyderabad
May 5, 2024 09: 24 AM
Slider హైదరాబాద్

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

#suicide

భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్థాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫిలింనగర్ పరిధిలోని దుర్గాభవానీ నగర్‌కు చెందిన నరసింహకు రెండేళ్ల క్రితం శివాని అనే యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి.

దీంతో తాజాగా శివాని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో పాటు కుటుంబీకులతో శివాని మాట్లాడకపోవడంతో భర్త నరసింహ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఫ్యాన్‌కు ఉరేసుకుని నరసింహ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్‌ పట్టివేత

Sub Editor

మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన “ఫిమేల్” టైటిల్ రివీలింగ్ పోస్టర్!!

Satyam NEWS

పోలీసు అధీనంలో మేళ్లచెరువు: 400 మంది తో పటిష్ట పోలీస్ బందోబస్తు

Satyam NEWS

Leave a Comment