37.7 C
Hyderabad
May 4, 2024 14: 22 PM
Slider హైదరాబాద్

నేను సచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్ళను..

#MLA Raja Singh

నా ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు పోను..అని ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
చేశారు. తెలంగాణ ను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం.. బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే..రాజకీయలు పక్కన పెట్టి నేను హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు.

గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారు.. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ..ఇండిపెండెంట్ గా కానీ వేరే పార్టీల నుంచి పోటీ చేయను… బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది.. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారు అని ఆయన చెప్పారు.

Related posts

నదుల అనుసంధానంపై చంద్రబాబు అసత్యప్రచారం

Satyam NEWS

సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమకారులకు కేసీఆర్ సాయం

Satyam NEWS

చీమలపాడు దుర్ఘటన అత్యంత దురదృష్టకరం

Bhavani

Leave a Comment