36.2 C
Hyderabad
May 14, 2024 18: 49 PM
Slider ముఖ్యంశాలు

ఐఐటీ – జేఈఈ ఫోరమ్ బుక్ లెట్ ఆవిష్కరణ

jee booklet

ఐఐటీ జేఈఈ ఫోరమ్ ఆధ్వర్యంలో  లో 2014-2019ఆరు సంవత్సరాల జేఈఈ(advanced) విశ్లేషణ సమాచార పుస్తకాన్ని ఏపీ  బీజేపీ  రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి  తిరుపతి విశ్వం విద్యా సంస్థ లో  మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం ఐఐటీ ఔత్సాహికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని  తెలియచేసారు.

ఈ పుస్తక సమాచార సేకరణ, వ్యాసకర్త కె.లలిత్ కుమార్ విశ్లేషణ వివరించిన తీరు ఆసక్తికరంగా ఉందన్నారు. విద్యార్థుల ర్యాంకులు, సీట్లు కేటాయింపు, కట్ ఆఫ్ మార్కులు, తదితర సమాచారాన్ని అందించడం అభినందనీయమని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థల  అధినేత డాక్టర్ ఎన్.విశ్వ నాథ్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వ చందన్ రెడ్డి, ద్రవిడియన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ఓ.వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెలకు 300మంది వృత్తి దారులకు సాయం

Bhavani

క్రియేటీవ్ సిటీస్ జాబితాలో హైద‌రాబాద్ న‌గ‌రం

Satyam NEWS

చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయూత

Satyam NEWS

Leave a Comment