ఉప్పల్ నియోజకవర్గంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కాప్రా సర్కిల్ కార్యాలయాలలో ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే స్వచ్చ ఆటో డ్రైవర్లకు ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్ ,కాప్రా మున్సిఫల్ డిప్యూటీ కమీషనర్లు అరుణకుమారి, ఎన్.శంకర్, కార్పోరేటర్లు కాప్రాడివిజన్ కార్పోరేటర్ స్వర్ణరాజు, ఏఎస్రావునగర్ డివిజన్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీషసోమశేఖర్రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పోరేటర్ బొంతు శ్రీదేవి, మీర్పేట్హెచ్బికాలని కార్పోరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కిర్పోరేటర్లు కొత్త రామారావు, పావనీమణిపాల్రెడ్డి, గుండారపు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post