34.7 C
Hyderabad
May 5, 2024 02: 59 AM
Slider జాతీయం

బోర్డర్ ఫైర్:ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం

kashmir encounter 3 dead

ఫిబ్రవరి 9 న జమ్మూ కాశ్మీర్‌లోని మేందర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ మీదుగా భారత దళాలు జరిపిన ప్రతీకార కాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలపై గత కొన్ని రోజులుగా భారత సైన్యం స్పందిస్తోంది.ప్రతీగా భారత్ ఆత్మ రక్షణార్థం కాల్పులు జరుపుతుంది.


ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆదివారం మేందర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింతలకు భారత ప్రతీకార చర్యలో బంగారం గా ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. గత కొన్ని రోజులుగా మెన్ధర్ మరియు పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలపై భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.అంతకుముందు ఆదివారం, పూంచ్ జిల్లాలోని బాలకోట్, మెన్ధార్ రంగాలలో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది.

Related posts

సీపీఎం వెర్సస్ వైసీపీ: విజయనగరం లో ‘కుల రాజకీయాలు’

Satyam NEWS

ఇంటింటికి సరుకులను పంపిణి చేసిన శ్రీపతి

Satyam NEWS

నో ఛేంజ్: మహిళా అధికారికి ఎమ్మెల్యే భర్త బెదిరింపు

Satyam NEWS

Leave a Comment