39.2 C
Hyderabad
May 4, 2024 22: 58 PM
Slider వరంగల్

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి అనుమతివ్వాలి

#Mulugu Collector

ములుగు జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ స్థాపనకు స్థల సేకరణ అనుమతి ఇవ్వాలని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ జిల్లా కలెక్టర్ ఎస్.ఆదిత్య కృష్ణ ను కోరింది.

ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ అన్న తిరుపతి, కో కన్వీనర్  మైస సతీష్, గుండాల రఘు, తుల విజయ్, మర్రి మధు యాదవ్,  నక్కరాజు, కొండ మల శ్రవణ్,  పెండాల సుందర్, కాడపాక  రాజశేఖర్, కొట్టే పాక శ్రీనివాస్, రెడ్డి రఘు, కుమ్మరి సాగర్, జన్ను భరత్,  బాదావత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ సానుకూలంగా స్పందించారని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ తెలిపింది.

Related posts

సొంత సొమ్ముతో ఆటో డ్రైవర్లకు వాహన బీమా చెల్లించిన బీజేపీ నేత

Satyam NEWS

హైకోర్టును ఆశ్రయించిన మాస్టర్ ప్లాన్ రైతులు

Satyam NEWS

ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

Satyam NEWS

Leave a Comment