23.2 C
Hyderabad
May 8, 2024 01: 21 AM
Slider ముఖ్యంశాలు

హైకోర్టును ఆశ్రయించిన మాస్టర్ ప్లాన్ రైతులు

#highcourt

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో రైతులు పిటీషన్ దాఖలు చేశారు. తమను అడగకుండా మాస్టర్ ప్లాన్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పిటీషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నా కూడా కలెక్టర్ కలవకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

లేడీస్ స్పెషల్: మహిళలకే కామారెడ్డి చైర్మన్, వైస్ చైర్మన్

Satyam NEWS

ఇలా కూడా

Satyam NEWS

కరోనా లాక్ డౌన్ లో మథర్ ల్యాండ్ స్కౌట్ గ్రూప్ విశిష్ట సేవ

Satyam NEWS

Leave a Comment