37.7 C
Hyderabad
May 4, 2024 14: 00 PM
Slider ముఖ్యంశాలు

దటీజ్ కేసీఆర్: చిరకాల మిత్రుడికి ఆత్మీయ పలకరింపు

kcr bojjala

వారిద్దరూ రాజకీయాలలో అత్యంత ఆత్మీయంగా మెలిగిన వారు. ఇద్దరూ మంత్రులుగా పని చేశారు. వారే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్తూరు జిల్లా కాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి. ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ని సిఎం కేసీఆర్ పలుకరించారు.

గత కొద్ది కాలంగా ఆరోగ్యం సరిగా లేక పోవడంతో రాజకీయ కార్యకలాపాలలో గోపాలకృష్ణారెడ్డి పాల్గొనడం లేదు. మిత్రత్వానికి విలువనిచ్చే కేసీఆర్ నేడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గోపాలకృష్ణారెడ్డి కుటుంబంతో కొద్ది సేపు గడిపారు. కేసీఆర్ తో బాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.

Related posts

29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన

Satyam NEWS

నీటి విడుద‌ల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం

Sub Editor

బ్రహ్మంగారి గుడిని సందర్శించిన పీఠాధిపతి వెంకటాద్రి స్వామి

Bhavani

Leave a Comment