29.7 C
Hyderabad
April 29, 2024 10: 34 AM
Slider ఆధ్యాత్మికం

భక్తులతో క్రిక్కిరిసిపోయిన తిరుమల గిరులు

tirumala full

వైకుంఠ ఏకాదశి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. పోటెత్తిన భక్తులతో నారాయణ గిరులు నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనం కోసం నాలుగు మాడ వీధులు నారాయణగిరి ఉద్యానవన క్యూలైన్లు మొత్తం యాత్రికులతో నిండిపోయాయి.

వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల క్యూ లైన్ ప్రవేశాన్ని దేవస్థానం అధికారులు నిలిపివేశారు. తిరిగి సోమవారం మధ్యాహ్నం నుండి ద్వాదశి దర్శనం కోసం క్యూ లైన్ లో ప్రవేశానికి అనుమతిస్తామని మైకుల ద్వారా తెలియజేశారు.

Related posts

వట పత్ర సాయిగా దర్శనమిచ్చిన కోదండ రాముడు

Satyam NEWS

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు

Satyam NEWS

నవరత్నాలలో భాగంగా మరో ముందడుగు…!

Satyam NEWS

Leave a Comment