తిరుమలలో గరుడ సేవ సందర్భంగా రాజంపేట మహిళలు ఎంతో వైభవంగా కోలాటం నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో భక్తి భావంతో సాగింది. తిరుమలలో గరుడసేవ సందర్భంగా కోలాటం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 7:00 గంటల కు రాజంపేట ఆర్యవైశ్య మహిళల చే జరిగిన ఈ కోలాటం కార్యక్రమంలో తిరుమల మాడ వీధుల్లో దేవుని సన్నిధిలో మహిళా బృందం పాల్గొంది.
previous post