38.2 C
Hyderabad
May 3, 2024 21: 05 PM
Slider ఖమ్మం

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కృష్ణ

#KANTIVELUGU

ఖమ్మం నగరంలోని 41 వ డివిజన్ అంబేద్కర్ భవన్ లో రెండవ విడత ఉచిత కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని స్థానిక కార్పోరేటర్ , మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్ల్ లీడర్  కర్నాటి క్రిష్ణ  ప్రారంభించారు. నగర మేయర్ పునుకోల్లు నీరజ, డిప్యూటి మేయర్ ఫాతీమా హాజరయ్యారు. ఈ సంధర్బంగా మేయర్ నీరజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి    ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన పేద మధ్య తరగతి ప్రజల కోసం  కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు  కంటి పరిక్ష చేయించుకొని , ఉచితంగా  మందులతో పాటు కళ్ళజోళ్ళు పొందాలని  ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫిసర్ డా॥ రీతిషా , క్యాంప్ కోఆర్డీనేటర్ తాళ్ళూరి శ్రీకాంత్ పాల్గొన్నారు .ఆశా వర్కర్స్ వెంకటనర్సమ్మ  గోపమ్మ, నగర దీపిక మల్లిక , అంగన్ వాడి టిచర్స్ జ్యోతి , స్వప్న డివిజన్ జవాన్ సంపత్, డివిజన్ నాయకులు స్వామి , సాయి క్రిష్ణ,ఎడ్లపల్లి దామో దర్  , అప్పారావు , సీరాజ్, బుడెన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్: నిరుపేదలెవరూ ఆకలితో అలమటించవద్దు

Satyam NEWS

హైకోర్టు అదనపు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణ

Bhavani

నవతరంపార్టీ ఏపి నూతన అధ్యక్షురాలుగా పోకూరి కవిత

Satyam NEWS

Leave a Comment