29.7 C
Hyderabad
May 7, 2024 04: 41 AM
Slider నిజామాబాద్

సోమవారం నుండి బిచ్కుంద లో స్వచ్ఛందంగా లాక్ డౌన్

#Bichkunda Lockdown

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో సోమవారం నుండి లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో గ్రామ పెద్దలు వ్యాపారస్తులు యువకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అందరి అభిప్రాయం మేరకు సోమవారం నుండి పది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించి బంద్ పాటించాలని తీర్మానం చేశారు. కరోనా వైరస్ ని యంత్రానికి లాక్డౌన్ ఉత్తమ మార్గమని వారు అభిప్రాయపడ్డారు.

Related posts

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి

Sub Editor

పల్లె నిద్ర చేసిన విజయనగరం టీడీపీ నేత నాగార్జున…!

Satyam NEWS

సీఎంకు కృతజ్ఞతగా నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ర్యాలీ

Satyam NEWS

Leave a Comment