28.7 C
Hyderabad
May 6, 2024 10: 57 AM
Slider విజయనగరం

ఉత్తరాంధ్రలో అలెర్ట్.. మధ్యాహ్నం నుంచీ లాక్ డౌన్..!

#lockdown

కరోనా సెకండ్ వేవ్ తో ఉత్త రాంధ్రలో ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు అప్రమత్తం అయ్యాయి.

స్వచ్ఛందంగా లాక్ డౌన్ కు ఆయా జిల్లాల వ్యాపారస్థులు నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వ్యాపారస్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలు స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకటించారు.

ఈ మేరకు మధ్యాహ్నం 2 నుంచీ ఆ మర్నాడు 6 వరకూ లాక్ డౌన్.ఈ నెల 18 నుంచీ.. ఇటు విజయనగరం జిల్లాలో అటు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ అమలు కానుంది.

Related posts

మోడీ మోడల్: మన ప్రధానిని అనుకరిస్తున్న ప్రపంచ దేశాలు

Satyam NEWS

రైతు శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు

Satyam NEWS

పాఠశాలల విద్యపై ప్రభుత్వం దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment