కరోనా సెకండ్ వేవ్ తో ఉత్త రాంధ్రలో ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు అప్రమత్తం అయ్యాయి.
స్వచ్ఛందంగా లాక్ డౌన్ కు ఆయా జిల్లాల వ్యాపారస్థులు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వ్యాపారస్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలు స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకటించారు.
ఈ మేరకు మధ్యాహ్నం 2 నుంచీ ఆ మర్నాడు 6 వరకూ లాక్ డౌన్.ఈ నెల 18 నుంచీ.. ఇటు విజయనగరం జిల్లాలో అటు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ అమలు కానుంది.