హ్యూమన్ రైట్స్ వాలంటీర్స్ అసోసియేషన్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ మోయిజుధ్చిన్ నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు నయీమ్ ఉర్ రెహమాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహమ్మద్ మోయుజుధ్చిన్ ఎన్నో సంవత్సరాలు గా సేవ కార్యక్రమాలు చేస్తూ. హక్కుల కోసం పోరాడుతూ , ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తూ వారికి అండగా ఉంటూ ముందుకు సాగుతూ వచ్చారు. మెట్టు మెట్టు పైకి ఎక్కుతూ ఒక జర్నలిస్ట్ గా అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయం వైపు నడిచే వ్యక్తిగా సమాజం లో మంచి పేరు సంపాదించారు. అందుకే ఆయన్ను హ్యూమన్ రైట్స్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మోయిజూద్దీన్ ను మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా నియమించారు. మోయిజూద్దీన్ జిల్లా అధ్యక్షుడుగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
previous post