విజయనగరం…రాజులు పాలించారు… రాజ్యాలే ఏలారు. మారుతున్న ఈ యాండ్రాయిడ్ కాలంలో… అలనాటి రాజుల చరిత్రే కనుమరుగవుతోంది..అందుకు సాక్ష్యం… మీరు చూస్తున్న… ఈ దృశ్యాలు. విజయనగరం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైద్య శాల.గడచిన కొద్ది రోజులుగా ఈ హాస్పిటల్ ఆవరణలో జరిగిన గలటాతో…విజయనగరం చరిత్ర కాక రచ్చకెక్కడంతో పాటు.. నానా యాగీ చోటుచేసుకుంది దాని పర్యవసనమే,..మహారాజ ప్రభుత్వ కేంద్ర వైద్య శాల బోర్డు. ఇటీవలే ఈ బోర్డు ను తొలగించడంతో టీడీపీ ధర్నా చేసింది. ఆ తర్వాత సాక్షాత్తూ డిప్యూటీ స్పీకర్ నల్ల షర్ట్ లతో ధర్నా కూడా చేసారు. తాజాగా ప్రభుత్వ హాస్పిటల్ లో బోర్డు ల పరిస్థితి ఇది.
previous post