34.2 C
Hyderabad
May 14, 2024 20: 56 PM
Slider ఖమ్మం

మాజీ సర్పంచ్ కోర్స రమేష్ ని చంపిన మావోయిస్టులు

#maoist

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటపురం మండలం బర్రె బోంద గ్రామానికి చెందిన కొర్ర రాజేశ్ ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ మేరకు బుధవారం మృతదేహం లభ్యం అయింది.మృతుడు ఏటూరు నాగరం నుండి స్వగ్రామం వెళ్తుండగా మంగళవారం కిడ్నప్ కు గురి అయిన విషయ విదితమే.అతను పోలీస్ ఇన్ ఫార్మర్ అంటూ శాంతి పేరుతో లేఖ విడుదల చేసారు.రాజేష్ మృతి స్థానికం గా సంచలనం గా మారింది మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Related posts

తమ్ముడు దర్శకుడు.. అన్న హీరోగా… ‘గేమ్ ఆన్ ‘

Satyam NEWS

హాం ఫట్: ఆర్ధిక సంక్షోభానికి త్రిశూల్ పూజ

Satyam NEWS

శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరద నీరు

Satyam NEWS

Leave a Comment