భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటపురం మండలం బర్రె బోంద గ్రామానికి చెందిన కొర్ర రాజేశ్ ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ మేరకు బుధవారం మృతదేహం లభ్యం అయింది.మృతుడు ఏటూరు నాగరం నుండి స్వగ్రామం వెళ్తుండగా మంగళవారం కిడ్నప్ కు గురి అయిన విషయ విదితమే.అతను పోలీస్ ఇన్ ఫార్మర్ అంటూ శాంతి పేరుతో లేఖ విడుదల చేసారు.రాజేష్ మృతి స్థానికం గా సంచలనం గా మారింది మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
previous post