27.7 C
Hyderabad
May 7, 2024 08: 07 AM
Slider ముఖ్యంశాలు

ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో భారత విద్యార్థులకు పతకాలు

#International Physics Olympiad

జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌-2023లో భారత విద్యార్థులు మూడు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన మెహుల్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

ఢిల్లికి చెందిన ఆదిత్య, పుణకు చెందిన ధ్రువ్‌షాలకు స్వర్ణ పతకాలు దక్కితే, చండీఘడ్‌కు చెందిన రాఘవ్‌ గోయల్‌, చత్తీస్‌ఘడ్‌కు చెందిన రిథమ్‌ కేదియా రజత పతకాలు సాధించారు. భారత్‌ నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా అందరూ పతకాలు సాధించడం విశేషం.

Related posts

ఇన్ ఫ్లూయన్షియల్: అత్యాచారం చేసి ఆసుపత్రిలో రెస్టు

Satyam NEWS

రూ.20 లక్షల రిలీఫ్ చెక్కులు అందించిన సిఎం

Satyam NEWS

డీజీపీ ఆదేశాలతో…అర్ధరాత్రి ‘ఆపరేషన్ నిఘా’

Satyam NEWS

Leave a Comment