31.2 C
Hyderabad
February 11, 2025 19: 44 PM
Slider గుంటూరు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం మత పెద్దల ర్యాలీ

muslims

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా తీసుకువస్తున్న పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నరసరావుపేటలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. నరసరావుపేట ముస్లిం మత పెద్దలు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

జన జీవన స్రవంతి నుంచి ముస్లింలను వేరు చేసే ఈ కుట్రను అందరూ ప్రతిఘటించాలని ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు అన్నారు. దేశంలో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కుట్ర పన్నుతున్నదని దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ సహించరాదని వారు అన్నారు.

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరంగరంగా పోరాటం చేసేందుకు నరసరావుపేటలో పార్టీలకు అతీతంగా ముస్లిం జెఏసి ఏర్పాటు అయింది.

Related posts

ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`

Satyam NEWS

టీడీపీ కార్యకర్త పై వైసీపీ రౌడీ మూకలు దారికాచి దాడి

mamatha

సంక్రాంతి సందళ్లు

Satyam NEWS

Leave a Comment