40.2 C
Hyderabad
April 29, 2024 15: 17 PM
Slider జాతీయం

పది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

#VoronaNewStrain

దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

కొత్తగా నిన్న ఒక్క రోజు 16,738 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా 138 మరణాలు నమోదు అయ్యాయి.

దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914 కు చేరింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,705 కు చేరింది.

కరోనా కొత్త స్ట్రెయిన్ వచ్చిన 10 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తన ప్రతినిధులను పరిశీలకులుగా పంపింది.

Related posts

రాప్తాడుతో అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం

Bhavani

‘ఊర్వశివో రాక్షసివో” సందడి

Murali Krishna

ప్రమాదపుటంచున బొబ్బిలి పారాది బ్రిడ్జి

Satyam NEWS

Leave a Comment