29.7 C
Hyderabad
May 4, 2024 05: 47 AM
Slider హైదరాబాద్

మరణించిన పేదవారి దహనానికి ఎమ్మెల్యే విరాళం

#kaleru

హరాస్ పెంటలోని హిందూ స్మశాన వాటికలో నిరుపేదల దహన సంస్కారానికి, తన వంతు సేవగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎన్నో సంవత్సరాలుగా నిధులు అందిస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జూలై 2023 నెలకు గాను, 33 మంది అంత్యక్రియల ఖర్చుల కింద రూ 1 లక్షా 44 వేల రూపాయల సొంత నిధులను శ్మశాన వాటిక కార్యదర్శికి అందజేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

కృష్ణా జిల్లాలో మళ్లీ పెట్రేగిపోతున్న కాల్ మనీ

Satyam NEWS

రాష్ట్రం లో మైనార్టీలకు రక్షణ లేదు: టిడిపి నాయకులు

Satyam NEWS

ఉత్తర దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం

Satyam NEWS

Leave a Comment