ఉప్పల్ నియోజకవర్గం కన్నీనర్ గందం నాగేశ్వరరావుపటేల్ ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ పూనం పంక్షన్హాల్లో మంగళవారం మున్నూరుకాపు స్టిక్కరులు ఆవిష్కరించారు.
సందర్భంగా ఆయన మాట్లాడతూ తెలంగాణ రాష్ట్ర మున్నూ.రుకాపు సంఘం కన్వీనర్ పుటం పురోషత్తంపటేల్ పిలుపు మేరకు మున్నూరుకాపు స్టిక్కరులు ఆవిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు గాదె సత్యనారాయణపటేల్, వెంకన్నపటేల్, మురళిపటేల్, నవీన్పటేల్, తిప్పరిరాజాబాబుపటేల్, సత్యన్నపటేల్, వేల్పుల శ్రీనివాస్పటేల్, లక్ష్మినారాయణపటేల్, రెడ్డి శ్రీనివాస్పటేల్, మరియు జగదీష్, సాయి, చంబు, తుట్ నరసింహ, మహేందర్, సంధ్య, రాధా, లక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు.