39.2 C
Hyderabad
May 4, 2024 22: 44 PM
Slider సినిమా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేహా దేశ్ పాండే

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నటి నేహా దేశ్ పాండే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నేహా దేశ్ పాండే మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ రోజు మొక్కలు నాటడమే కాదు సందర్బం వచ్చినప్పుడల్లా మరిన్ని మొక్కలు నాటి సంరక్షిస్థానని అన్నారు. ఈ ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మనము కూడా తిరిగి ఎంతో అంత ఇవ్వాల్సిన భాద్యత లో భాగంగా మొక్కలు నాటి మంచి వాతావరనాన్ని కల్పించే అవసరం ఎంతయినా ఉంది అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా సోహెల్, సన్నీ, మోడల్ సాధన వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.

Related posts

బస్తీల పరిశుభ్రతకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం

Satyam NEWS

రోడ్డెక్కి ముగ్గులేసిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతు కుటుంబాలు

Satyam NEWS

వర్ష బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సాయం

Satyam NEWS

Leave a Comment