28.7 C
Hyderabad
May 5, 2024 07: 56 AM
Slider ముఖ్యంశాలు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఆన్ లైన్ లో అవగాహన కార్యక్రమం

#MSME

చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ,  (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) ఔత్సాహిక పారిశ్రామికవేత్తల, నిరుద్యోగ యువతీ యువకుల కోసం  ఆవిష్కరణ- వ్యవస్థాపకత అనే అంశం పై ఈ నెల సెప్టెంబర్ 15న ఆన్లైన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది.

ఈ వెబినార్ లో వ్యాపార మెలకువలు,వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, బ్యాంక్ ప్రాజెక్ట్ తయారీ విధానము, డిజిటల్ మార్కెటింగ్- ఫైనాన్షియల్ , ఎంఎస్ఎంఈ పథకాలు  వంటి  అనేక అంశాలు గురించి వివరిస్తారు. ఈ వెబినార్ లో పాల్గొన్న వారికి స్టడీ మెటీరియల్ తో పాటు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

ఈ వెబినార్ లో హాజరు కావాలనుకునేవారు జి. సుదర్శన్, ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ప్రోగ్రామ్ డైరెక్టర్ కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోగలరు. పోన్.  9494959108, 04023633228

Related posts

పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

వర్ణరంజితం పల్లె దారి

Satyam NEWS

నరసరావుపేట లో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

Bhavani

Leave a Comment