సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫనిగిరి గ్రామ శివారులో పోలీస్ వాళ్ళు ఫైన్ లు రాస్తుండగా వాళ్లను తప్పించుకునే క్రమంలో బైక్ కారు యాక్షి డెంట్ అయ్యి ఒకరు మృతి చెందటం జరిగింది.
మరొకరు చావుబతుకుల మధ్య హాస్పిటల్ తరలించారు. దీంతో ప్రజలు పోలీసుల పై తిరుగుబాటు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.