ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కొత్త దేవేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది.
దీంతో పలువురు ములుగు జిల్లా పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు డీఎస్పీగా పదోన్నతి పొందిన దేవేందర్ రెడ్డిని అభినందించారు.