26.7 C
Hyderabad
May 3, 2024 08: 25 AM
Slider వరంగల్

ములుగు సీఐ దేవేందర్ రెడ్డికి డీఎస్పీగా పదోన్నతి

#MuluguCI

ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కొత్త దేవేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది.

దీంతో పలువురు ములుగు జిల్లా పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు డీఎస్పీగా పదోన్నతి పొందిన దేవేందర్ రెడ్డిని అభినందించారు.

Related posts

తిండితిప్పలు లేక ఇబ్బంది పడుతున్న రెడ్ జోన్ ప్రజలు

Satyam NEWS

కృష్ణంరాజు సతీమణికి బాలయ్యబాబు పరామర్శ

Satyam NEWS

ఈ వర్షాకాలంలో సన్నరకం వరి మాత్రమే పండించాలి

Satyam NEWS

Leave a Comment