సైబర్ నేరాల అవగాహన కోసం ఈ నెల 27 వ తేదిన ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ పడుతున్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:00 గంటల వరకు సైబర్ నేరాలకు సంబంధించిన సందేహాల నివృత్తి చేసుకునేందుకు సైబర్ సెల్ నెంబర్ 7901144702 లో అందుబాటులో కమిషనర్ వుండనున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకొవల్సిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు, విధ్యార్థులు, యువతి యువకులు సద్వినియోగం చేసుకొవాలి పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు.
previous post