41.2 C
Hyderabad
May 4, 2024 18: 47 PM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రశ్నించేవారిని పోలీసులతో వేధిస్తున్న ప్రభుత్వం

kala venkatrao

రాష్ట్రం లో ప్రశ్నించే వారిని పోలీసు వ్యవస్థ తో వేధిస్తున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఆరోపించారు. శ్రీకాకుళంలో మాజీ సర్పంచ్ అవినాష్ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేయడానికి పోలీసు వేధింపులే కారణమని అన్నారు. అవినాష్ ఘటనపై ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ మోసాలే అజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వెళుతుందని ఆయన అన్నారు. 50 శాతం జనాభా గా ఉన్న బీసీ ల రిజర్వేషన్ కోసం ఢిల్లీ లాయర్ ను ఎందుకు పెట్టలేదు? అని ఆయన ప్రశ్నించారు.

Related posts

శ్రీ శోభకృత్ నామ సంవత్సర నూతన పంచ్ఞాగ ఆవిష్కరణ

Satyam NEWS

విజయనగరం లో ఎత్తు బ్రిడ్జి వద్ద దారుణం…

Satyam NEWS

హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆర్ధిక సాయం చేయండి

Satyam NEWS

Leave a Comment