33.7 C
Hyderabad
April 30, 2024 01: 53 AM
Slider ముఖ్యంశాలు

విజయనగరం లో ఎత్తు బ్రిడ్జి వద్ద దారుణం…

#accident

విజయనగరంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. సమీపంలోని ఎస్పీ బంగ్లా రోడ్ నుంచీ వస్తున్న వాహనదారుడిని వైజాగ్ వెళుతున్న సాయికృష్ణ ప్రైవేట్ బస్ డీ కొట్టింది సదరు వాహనం నడుపుతున్న వ్యక్తి హెల్మట్ పెట్టుకోకపోవడంతో స్పాట్ లోనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు, ఎస్ఐ రవిలు ఘటనా స్థలికి వచ్చి… ప్రమాదం చూసిన వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్పటి వరకు స్టేషన్ సీఐ డా. వెంకటరావుతో మాట్లాడిన ఎస్ఐ హరిబాబు.  హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి…. వివరాలు తెలుసు కున్నారు. బస్ ను వన్ టౌన్ స్టేషన్ కు తరలించి మృతుడిని పెద్దాస్పటల్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

టీ ట్వంటీ కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై

Sub Editor

రాజంపేట అన్నమయ్య జిల్లా కోసం రిలే నిరాహార దీక్ష

Satyam NEWS

కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా?

Satyam NEWS

Leave a Comment