29.7 C
Hyderabad
May 3, 2024 04: 00 AM
Slider ముఖ్యంశాలు

శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్

#Prabhas

ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో హీరో ప్రభాస్తోపాటు మూవీ యూనిట్ తిరుపతికి చేరుకుంది. తెల్లవారుజామునే ప్రభాస్ సంప్రదాయ పంచె కట్టులో తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం గెస్ట్ హౌస్కు రాగా,

ప్రభాస్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. అతికష్టంమీద ఆయన్ను అక్కడి నుంచి పంపించారు.

Related posts

మహాత్మ పూలేకు నివాళి అర్పించిన నేతలు

Satyam NEWS

కొండపై ఫైర్: శ్రీవారి పోటులో స్వల్ప అగ్నిప్రమాదం

Satyam NEWS

తెలంగాణా అక్రమనీటి వినియోగంపై ప్రధానికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment