25.2 C
Hyderabad
May 8, 2024 07: 15 AM
Slider ప్రకాశం

ప్రయివేటు బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు

#privatebus

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న ఐదు మందికి స్వల్ప గాయాలు తగిలాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరంతా దైవ దర్శనం నిమిత్తం కాశి నాయన మండలం కేశినేని కొట్టాల గ్రామం నుండి భద్రాచలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Related posts

భవన నిర్మాణ కార్మికులు చనిపోయారా? ఎక్కడ?

Satyam NEWS

ఫోర్ కాస్ట్: తెలంగాణకు ఐదు రోజుల వర్ష సూచన

Satyam NEWS

శబరిమల దర్శించే అయ్యప్ప భక్తులకు వసతి సౌకర్యాలు

Bhavani

Leave a Comment