27.7 C
Hyderabad
May 15, 2024 03: 45 AM
Slider హైదరాబాద్

యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారం

హైదరాబాద్ లోని కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్, బీ.జే.పీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ తో కలిసి మౌలానా ఆజాద్ నగర్, బండల్ బస్తి ప్రాంతాలలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బండల్ బస్తి అమ్మవారి గుడి దగ్గర ఉన్న మట్టి కుప్పలు ను వెంటనే తొలగించాలని జీ.హెచ్.ఎం.సి ఏఎంహెచ్ఓ జ్యోతి భాయికి తెలియజేశారు. బస్తీలో గల పవర్ బోర్ ను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, రమాదేవి, మురారి, రాజు, రాము, బి.భీమ్ రాజ్, ఆర్.సంతోష్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గదుల్లో పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లు..రోడ్ల మీద‌కు….!

Satyam NEWS

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి

Sub Editor

సిటీలో దొంగతనం.. గ్రామాల్లో విక్రయం

Murali Krishna

Leave a Comment